Friday, 17 April 2026 08:24:00 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మహనీయునికి ఘన నివాళులు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 14 April 2026 03:48 PM Views : 120

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏప్రిల్ 14(అక్షరం న్యూస్ )మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని కోమట్లగూడెం నేతకానీ కాలనీలో అన్ని అణగారిన యస్సి, ఎస్టీ బీసీ,బడుగు బలహీన వర్గాల దళిత సంఘాల నాయకులు ప్రజలు, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘాలు,అన్ని పార్టీల అధ్యక్షులు కార్యకర్తలు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించనైనది. అంటరాని తనంతో కులవివక్షతకు గురై కూడా దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యశించి దేశం, ప్రపంచం గర్వించదగ్గ అత్యున్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శపాయలు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశం గా మన దేశం నిలుస్తుంది, అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన భారత రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు, అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ కల్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరుడి గా ఉండడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు (గామ యువనాయకులు దుర్గం రాజు విద్యాసాగర్ మనోజ్ ఈకార్యక్రమంలో (గామ(పజలు దుర్గం సమ్మయ్య నర్సయ్య కిష్టయ్య (పభాకర్ మహేష్ జనగం సాగర్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :