Friday, 17 April 2026 09:38:34 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆంజనేయ స్వామి దేవాలయం భూమి వాదంపై గ్రామసభ.. పాల్గొన్న తల్లాడ తహసిల్దార్ కర్ణాకర్ రెడ్డి, ఎంపీడీవో సురేష్ బాబు, ఎస్సై వెంకటేష్ ఎస్సై వెంకటేష్ ఆధ్వర

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 January 2026 05:42 PM Views : 362

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *.. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 తల్లాడ (అక్షరం న్యూస్) ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామం అభయాంజనేయ స్వామి దేవాలయం భూమి వివాదం పై గ్రామపంచాయతీ కార్యాలయంలో కల్లూరు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ తాసిల్దార్ గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి అభయాంజనేయ స్వామి దేవాలయం భూమి వివాదంపై గ్రామ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేవాలయం సంబంధించిన భూమి కోర్టులో నడుస్తున్న దృష్ట్యా దేవాలయం ధూపదీప నైవేద్యాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామస్తుల సహకారంతో ఇరువర్గాలకు అనుకూలంగా కమిటీ నియామకం లేక ప్రభుత్వ ఎండోమెంట్ ద్వారా అర్జిత సేవలు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని గ్రామ సభలో చర్చించారు. దీనికి ఇరువర్గాలు ఒప్పుకోకపోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో గ్రామసభను వాయిదా వేశారు. గ్రామసభలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా తల్లాడ ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామసభలో ఎంపీడీవో సురేష్ సర్పంచ్ నల్ల గొర్ల రాధ ఉప సర్పంచ్ కేతినేని చలపతిరావు ఎస్సై వెంకటేష్ నందిగామ శ్రావణి జయమ్మ రుక్మిణి అరుణ అనుమోలు రామారావు కొమ్మినేని ప్రభాకర్ రావు రామారావు గ్రామ పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :